(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం); టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ను ఆ పార్టీ యువ నాయకుడు గంటా రవితేజ మంగళవారం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కలిశారు. ఎన్నికల సందర్భంగా ప్రజల నుంచి కూటమికి అనుకూలంగా వస్తున్న స్పందన గురించి ఇద్దరు నాయకులు చర్చించుకున్నారు
More Stories
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి – ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతపై దృష్టి సారించాలి – ఆర్వోలకు సూచించిన జిల్లా ఎన్నికల అధికారి డా.ఎ. మల్లికార్జున