May 5, 2024

People News Channel

Best News Web Channel

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం);  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47,000 బూత్‌లలో 2.5 లక్షలకు పైగా వైయస్ఆర్సీపీ సైనికులు గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.  ప్రతి...

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం);  జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలన ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికే కేటాయించారని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి...

1 min read

(పీపుల్ న్యూస్ - మధురవాడ ); ఇంటర్నేషనల్ స్పీకర్ శామ్యూల్ కర్మోజీ ఆధ్వర్యంలో ఎండాడ సెంటర్ చర్చ్ లో ఆదివారం క్రైస్తవుల సమావేశం జరిగింది. భీమిలి అసెంబ్లీ...

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం);  రాష్ట్రమంతా 160 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి కూటమి చరిత్ర సృష్టించబోతోందని, జూన్ 9న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని మాజీ...

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం);   భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు....

పీపుల్ న్యూస్ - భీమిలి);  భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీ అభ్యర్థి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 42వ రోజు ఎన్నికల ప్రచారం భీమిలి మండలంలో చిప్పాడ, కృష్ణంరాజు...

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం);  రాజకీయంలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ధూమ్ ధామ్ గా ముందుకుసాగుతున్నారు. 20 ఏళ్లుగా ఎన్నికల్లో ఓడిపోని వైఎస్సార్‌సీపీ నుంచి...

(పీపుల్ న్యూస్ - భీమిలి);  భీమిలి అవంతి కార్యాలయంలో వైసిపి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు సమక్షంలో  పద్మనాభం మండలం తునివలస అనంతవరం గ్రామాలకు...

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం):  విశాఖపట్టణం ప్రజలంతా తమ కుటుంబమనీ, ఆ కుటుంబమే తన బలమని వారే తనకండగా ఉంటారని పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు.  ఈ...

(పీపుల్ న్యూస్ - మధురవాడ):   చంద్రబాబు నాయుడు అవ్వతాతల నోటికాడ కూడును కాలితో తన్నాడని విశాఖ పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి చెప్పారు. మధురవాడ...