(పీపుల్ న్యూస్ - భీమిలి0; ప్రజాసేవ కు తాను ఎల్లప్పుడూ సిద్దమని అవంతి శ్రీనివాసరావు అన్నారు. 5వ వార్డు లో పోతిన హనుమంతు రావు గారి ఆధ్వర్యంలో...
(పీపుల్ న్యూస్ - భీమిలి):ప్రజలను వంచించిన జగన్ మోహన్ రెడ్డిని జగన్ మోసపు రెడ్డిగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అభివర్ణించారు. అయిదేళ్ల పాలనలో...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం) : విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లో ఒకటో వార్డు బాలాజీ నగర్ లో గంటా రవితేజ ఇంటింటా ప్రచారం ప్రారంభించారు.2014...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం0; విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనను ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్సిపి విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం):భీమిలి మండలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం టిడిపిలో చేరారు. భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు భీమిలి టిడిపి కార్యాలయంలో...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం); భీమిలి నియోజవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. భీమిలి...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం); ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తామని ఐదో వార్డ్ సాయిరాం కాలనీ ఇంటింటి ప్రచారంలో కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. రాబోయే...
(పీఫుల్ న్యూస్ - విశాఖపట్నం): అనుభవమున్న నాయకుడికి మద్దతు పలికి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కోరారు. అనుభవరాహిత్యంతో...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం); ప్రముఖ సినీ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్టు అధినేత కంచర్ల అచ్చుత్రావు టీడీపీలో చేరారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధి ఎం.శ్రీభతర్, విశాఖ...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం):భీమిలి నియోజకవర్గంలో టిడిపిలోకి చేరికలు వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం ఆనందపురం మండలం ముకుందపురం, 98 వ వార్డు లోని సింహాచలం...