(పీపుల్ న్యూస్ – భీమిలి); భీమిలి అవంతి కార్యాలయంలో వైసిపి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు సమక్షంలో పద్మనాభం మండలం తునివలస అనంతవరం గ్రామాలకు చెందిన పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు సుమారు 500 మంది వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. పద్మనాభం ఎంపిపి కంటుభుక్త రాంబాబు, జెడ్పీటీసీ సుంకర గిరిబాబు అధ్వర్యంలో తునివలస కు చెందిన టిడిపి నాయకులు అల్లు అప్పలరాజు, నలుగురు వార్డు సభ్యులు, కశిరెడ్డి సురేష్, సబ్బవరపు రామారావు అధిక సంఖ్యలో కార్యకర్తలు వైసిపిలోకి చేరారు
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్