May 18, 2024

People News Channel

Best News Web Channel

(పీపుల్ న్యూస్ - ఆనందపురం);  తాత్కాలిక బినామి మాకొద్దనీ, ప్రజాసేవ సునామి అవంతియే  ముద్దు అని భీమునిపట్నం నియోజకవర్గం ప్రజలు అంటున్నారు.. ఆనందపురం మండలం బోని,పేకేరు ,...

(పీపుల్ న్యూస్ - మధురవాడ):  చంద్రబాబు హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి అయిదేళ్లుగా స్తబ్దుగా ఉండిపోయిందని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. లోటు...

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం ): భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డుకు చెందిన 500 మంది యువత  మంగళవారం టిడిపిలో చేరారు. భీమిలి అసెంబ్లీ ఉమ్మడి...

(పీపుల్  న్యూస్ -  మధురవాడ);  వైసీపీ ప్రభుత్వం హయాంలో కులాల కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి అవమానించారని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు....

1 min read

(పీపుల్ న్యూస్ - గాజువాక0;  మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు ఇవని ,మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని  సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గాజువాకలో మంగళవారం జరిగిన భారీ...

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం);  ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల పాత్ర చాలా కీల‌క‌మ‌ని, వారు ప్ర‌తి అంశాన్నీ సునిశితంగా ప‌రిశీలించాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా.ఎ....

(పీపుల్ న్యూస్ - భీమునిపట్నం);   స్వార్థం కోసం పనిచేసేది టీడీపీ అయితే  ఇచ్చిన మాట తప్పకుండా 90 శాతం  హామీలను నెరవేర్చే ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం అని...

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం);  ఉద్యోగ కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని  విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ...

(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం):ఏపీ అభివృద్ది టిడిపి అధినేత చంద్రబాబు తోనే సాధ్యం అని విశాఖ తూర్పు టిడిపి సీనియర్ నాయకుడు కంచర్ల అచ్యుతరావు అన్నారు.నియోజకవర్గ పరిధిలోని...

(పీపుల్ న్యూస్ - మధురవాడ):ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిన పథకాలు , విశాఖ విజన్ కోసం జగన్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఆరో వార్డులో...