(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం); బ్యాలెట్ వరుస లోనూ నెంబర్ 1 గా నిలిచారు.విశాఖ పార్లమెంటు స్థానానికి వైస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నడాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ముప్పై ముగ్గురు ఎన్నికల బరిలో నిలవగా
ఈ వి ఎం మెషిన్ లో నెంబర్ 1 సంఖ్యను ఝాన్సీ లక్ష్మి అభ్యర్థిత్వానికి ఫ్యాన్ గుర్తుగా కేటాయించారు. ఝాన్సీలక్ష్మిని అదృష్టానికి ప్రతీకగా ఉత్తరాంద్ర లో భావిస్తారు. బ్యాలెట్ బరిలో తొలి స్థానాన్ని దక్కించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు శుభ సంకేతంగా భావిస్తున్నారు.
More Stories
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
చివరి 72 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు ఇవే – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
‘జగన్ కోసం సిద్దం’ గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం – స్వచ్చంధంగా ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్న లక్షలాది మంది స్టార్ క్యాంపెయినర్లు