May 18, 2024

People News Channel

Best News Web Channel

బ్యాలెట్ పోరు ప్రచారంలో దూసుకు వెళ్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం);  బ్యాలెట్ వరుస లోనూ నెంబర్ 1 గా నిలిచారు.విశాఖ పార్లమెంటు స్థానానికి వైస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నడాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ముప్పై ముగ్గురు ఎన్నికల బరిలో నిలవగా
 ఈ వి ఎం మెషిన్ లో నెంబర్ 1   సంఖ్యను ఝాన్సీ లక్ష్మి అభ్యర్థిత్వానికి ఫ్యాన్ గుర్తుగా కేటాయించారు. ఝాన్సీలక్ష్మిని అదృష్టానికి ప్రతీకగా ఉత్తరాంద్ర లో భావిస్తారు. బ్యాలెట్ బరిలో తొలి స్థానాన్ని దక్కించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు శుభ సంకేతంగా భావిస్తున్నారు.