(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం); ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, నిర్మాత, తూర్పు నియోజకవర్గ ఆరిలోవ ప్రాంత అభిమాన నాయకుడు కంచర్ల అచ్యుతరావు రేపు తెలుగుదేశం పార్టీలోచేరుతున్నారు. రేపు అనగా గురువారం ఉదయం 10:30 గంటలకు ఆరిలోవలో గల ఉపకార్ ట్రస్ట్ ఎదురుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్న టిడిపి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ,)తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, అభిమానులు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
More Stories
చిరంజీవితో గంటా భేటీ -తాజా రాజకీయ పరిణామాలపై చర్చ – భీమిలి నుంచి భారీ మెజారిటీ సాధించాలని ఆకాంక్షించిన మెగాస్టార్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రెండో రోజు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్