May 18, 2024

People News Channel

Best News Web Channel

రేపు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కంచర్ల

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం);  ఉపకార్ ట్రస్ట్  చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, నిర్మాత, తూర్పు నియోజకవర్గ ఆరిలోవ ప్రాంత అభిమాన నాయకుడు కంచర్ల అచ్యుతరావు రేపు తెలుగుదేశం పార్టీలోచేరుతున్నారు. రేపు అనగా  గురువారం  ఉదయం 10:30 గంటలకు ఆరిలోవలో గల ఉపకార్ ట్రస్ట్ ఎదురుగా  తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్న టిడిపి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, ఎమ్మెల్యే  వెలగపూడి రామకృష్ణ బాబు ,)తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, అభిమానులు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.